Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల..

Webdunia
గురువారం, 15 జులై 2021 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. ఇక అదనపు వివరాలను www.sche.ap.gov.in/icet వెబ్‌సైట్‌లో పొందొచ్చని తెలిపారు.
 
AP ICET ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, సంస్థలలో ఎంబీఏ లేదా ఎంసీఏ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు ఈ పరీక్షలో హాజరుకావచ్చు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments