Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విద్యార్థులకు శుభవార్త... ఏంటది..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (20:47 IST)
ఏపీ విద్యార్థులకు శుభవార్త. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్‌(ఎంసీఏ) కోర్సు వ్యవధిని కుదిస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడేళ్ల కోర్సును రెండు సంవత్సరాలుగా కుదిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీష్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
అందుకు సంబంధించిన కరికులంను రూపొందించాలంటూ వీసీలకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాథ్స్ చదివిన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్‌కు ఎంసీఏ రెండేళ్లు మాత్రమే పరిగణించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులకు ఒక ఏడాది ఆదా అవుతుంది. మరోవైపు ఈ విధానాన్ని మహారాష్ట్రలో ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments