Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యేనా?

Webdunia
సోమవారం, 4 జులై 2022 (12:35 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షా ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా, టెన్త్ రెండో టర్మ్ ఫలితాలను జూలై నాలుగో తేదీ సోమవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ, ఫలితాలను మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టలేదు. దీనికితోడు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఫలితాలు వెల్లడించారా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. 
 
తాజాగా సమాచారం ప్రకారం టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. టర్మ్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ యేడాది 10, 12 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలను cbse.gov.in లేదా cbseresults.nic.in అన్ వెబ్ సైట్లలో చూసుకోవాల్సివుంటుంది. మరోవైపు, ప్లస్ 2 పరీక్షా ఫలితాలు ఈ నెల 12వ తేదీన వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments