Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్ ట్యాక్సీ ధరలను పెంచేసిన ఉబెర్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:28 IST)
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధర భారీగా పెరిగిపోయింది. ఈ ప్రభావం ఇతర దేశాలపై పడింది. ముఖ్యంగా భారత్‌పై కూడా చూపించింది. ఫలితంగా దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక ధర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. 
 
ఈ ధరల ప్రభావం నిత్యావసర వస్తు ధరలపై కూడా పడింది. ఈ నేపథ్యంలో క్యాబ్ సేవల్లో ప్రముఖ సంస్థగా పేరొందిన ఉబెర్ తన రేట్లను పెంచేసింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ పెంచిన ధరలు కేవలం ఒక్క ముంబైకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నందున వాటికి అనుగుణంగానే తమ సేవల రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా, త్వరలోనే ఈ పెంచిన రేట్లను దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments