Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో బీజేపీ సెంచరీ - 1990 తర్వాత 100 మార్క్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:43 IST)
కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఒక్కసారిగా బలం పెరిగింది. కీలక బిల్లుల ఆమోదం కోసం భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్షాల మద్దతుపై ఆధారపడుతూ వచ్చేది. అయితే, ఇపుడు ఆ పార్టీ బలం ఒక్కసారిగా వందకు చేరింది. 1990 తర్వాత వంద మార్కును చేరిన తొలి పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొందింది. 
 
ఇటీవల జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అస్సోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల ప్రదేశ్‌లకు చెందిన ఒక్కో సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే, పంజాబ్ కోటాలో ఐదు సీట్లకు ఎన్నికలు జరుగగా తన ఖాతాలోని సీటును బీజేపీ కోల్పోయింది. 
 
ఈ ఐదు సీట్లు ఆప్ ఖాతాలోపడ్డాయి. పంజాబ్ సీటును కోల్పోయినప్పటికీ నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన నాలుగు సీట్లతో కలుకుంటే రాజ్యసభలో బీజేపీ మొత్తం సీట్ల సంఖ్య 100కు చేరింది. అంటే 1999 తర్వాత రాజ్యసభలో మంది సభ్యులు కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments