Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టలేనంతగా పెరిగిన పసిడి ధరలు.. 55వేలు దాటిందిగా!

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (14:13 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఆరు నెలల గరిష్టానికి చేరింది. ప్రస్తుతం ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,015 డాలర్ల వద్ద ఉంది. దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు కూడా మారలేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,350 వద్దకు చేరుకుంది. 
 
ఇంకా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560 వద్దకు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.46,920 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.81,500గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.57,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,710గా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments