Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (13:45 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ, బంగారం ధరల్లో మాత్రం స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆదివారంతో పోల్చితే ఈ ధరల్లో స్వల్పంగా తేడా కనిపించింది. 
 
సోమవారం మార్కెట్ ధరల మేరకు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,310గా ఉంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,310గా ఉంది. 
 
దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న పసిడి ధరలను ఒకసారి పరిశీలిస్తే, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,310గా ఉంది. చెన్నైలో ఈ ధర రూ.45,380గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments