Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:34 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం దిగిరాగా, శుక్రవారం నాటి ధరల్లో మార్పు చోటుచేసుకుంది. శుక్రవారం ధరల ప్రకారం గ్రాము బంగారంపై రూ.160కు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు పది గ్రామాల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేరకు పెరిగి, రూ.53,780గా ఉంది. 
 
అలాగే, పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 మేరకు పెరిగి రూ.49,300 వద్ద ఉంది. ఇక వెండి ధర మాత్రం శుక్రవారం తగ్గింది. ఈ తగ్గుదల రూ.300 మేరకు ఉంది. ఫలితంగా కేజీ వెండి ధర రూ.73 వేలుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments