Webdunia - Bharat's app for daily news and videos

Install App

బజాజ్‌ ఆటో కంపెనీ అదుర్స్.. కరోనా మృతులకు రెండేళ్ల వేతనం

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:21 IST)
కోవిడ్‌ 19 కారణంగా ఆర్థికంగా చితికిపోతాయేమోనని.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ బజాజ్‌ ఆటో కంపెనీ మాత్రం ఉద్యోగులను ఆదుకుంటోంది. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కరోనాబారిన పడి మరణిస్తే.. వారి కుటుంబాలకు రెండేళ్లవరకు వేతనాలు చెల్లిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. 
 
అంతేకాకుండా పిల్లల చదువు బాధ్యత కూడా ఆ కంపెనీయే చూసుకోనుంది. రెండు సంవత్సరాలపాటు అంటే.. 24 నెలలపాటు.. మరణించిన ఉద్యోగి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తామని బజాజ్‌ ఆటో కంపెనీ లింక్డ్‌ ఇన్‌ పోస్ట్‌లో తెలిపింది. 
 
ఇక పిల్లల విషయానికిస్తే....12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఆ సంస్థ పేర్కొంది. అలాగే గ్రాడ్యుయేషన్‌ చదివే పిల్లలకు ఏడాదికి రూ. 5 లక్షలు అందిస్తామని తెలిపింది. పర్మినెంట్‌ ఉద్యోగులు అందరికీ.. 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఈ బెనిఫిట్‌ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments