Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త .. 24 రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (12:56 IST)
దేశంలోని కరోనా కష్టకాలంలో రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వేశాఖ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే సర్వీసులను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం మేరకు.. 24 ప్రత్యేక రైళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న సర్వీసులు.. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతాయని తెలిపింది. ఆయా రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడు సర్వీసులేనని సీపీఆర్‌ఓ సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. వీటిలో ఆరు రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు మరో 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు సర్వీసులు వారంలో రెండు సార్లు సేవలను అందించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

దళపతి విజయ్ కి గ్రాండ్ వీడ్కోలు పలికే ప్రత్యేక పాట !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments