Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లీ ధరలు పెంపు-బీర్ ప్రియులు జేబులకు చిల్లు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:35 IST)
బీర్ ప్రియులకు చేదు వార్త. బీర్ ప్రియులు జేబులకు చిల్లు పడనుంది. బీర్ తయారీ కంపెనీలు రేట్లను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని భావిస్తున్నాయి. బీర్ల తయారీలో వినియోగించే బార్లీ రేట్లతో పాటు ఇతర ముడి పదార్థాల రేట్ల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 
 
బీర్ తయారీలో కీలకమైన బార్లీ ధరలు గత సంవత్సరం కాలంలో 65 శాతం మేర పెరిగాయి. వీటికి తోడు డిస్టిలరీ కంపెనీలు పెరుగుతున్న రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 
 
దేశంలో బీర్ల రేట్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ఇప్పటికే తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు బీర్ రేట్లను పెంచాయి. మరిన్ని రాష్టాలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి.
 
సహజంగా వేసవి కాలమైన మార్చి నుంచి జులై మధ్య కాలంలో ఏడాది మెుత్తం అమ్మకాల్లో 40 నుంచి 45 శాతం సేల్స్ జరుగుతుంది. ఈ తరుణంలో రేట్లను పెంచటం వల్ల ఆ ప్రభావం అమ్మకాలపై పడనుందని తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments