Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ నష్టాలను చవిచూసిన భారత మార్కెట్లు

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:32 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ పేలవంగా స్టార్ట్ అయ్యాయి. వాల్ స్ట్రీట్‌, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు అందడంతో.. భారత మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇవాళ ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది. 50,184 పాయింట్ల వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్‌.. సుమారు 480 పాయింట్లు కోల్పోయింది. 
 
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో సతమతమైంది. 283 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. ఓ దశలో 14,835 వద్ద ట్రేడ్ అయ్యింది. మూడవ క్వార్టర్‌కు సంబంధించిన జీడీపీని నేషనల్ స్టాటిస్‌టికల్ ఆఫీసు రిలీజ్ చేయనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అమెరికాలోని వాల్‌స్ట్రీట్ మార్కెట్ ప్రభావం ఆసియా మార్కెట్‌పై పడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఇవాళ నష్టాలను ఎదుర్కొవాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments