Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఏంటది?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (11:07 IST)
భారత బ్యాంకింగ్ దిగ్గడం ఎస్పీఐ తన బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇప్పటికే అనేక రకాలైన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా, ఇపుడు మరో కొత్త సర్వీసును తీసుకొచ్చింది. ఇకపై ఏటీఎం కార్డు లేకుండానే ఏటీఎం కేంద్రాల నుంచి నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ వెసులుబాటును కేవలం ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల నుంచే కాకుండా ఏ ఇతర బ్యాంకు ఏటీఎం కేంద్రాల నుంచైనా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. 
 
ఇప్పటివరకు ఈ సదపాయం కేవలం పరిమిత ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇపుడు అన్ని ఏటీఎం కేంద్రాల్లో తీసుకుని రానుంది. ఇందుకోసం యోనో యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వాడుకునే ఎస్బీఐ మార్పులు చేసింది. ఇందుకోసం యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్ అనే థీమ్‌ను తీసుకొచ్చింది. స్కాన్, పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయని ఎస్బీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments