Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ.. రూ.28 చెల్లిస్తే ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:28 IST)
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు వివిధ రకాల సేవలని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల సర్వీసులు కూడా స్టేట్ బ్యాంక్ ఇచ్చే సేవల్లో వున్నాయి. స్టేట్ బ్యాంక్ కేంద్రం అందించే పలు స్కీమ్స్‌ను కస్టమర్స్ కోసం ఉంచడం జరిగింది. అయితే స్కీమ్స్‌లో రెండు స్కీమ్స్ చాలా ముఖ్యమైనవి. 
 
మీరు నెలకు రూ.28 చెల్లిస్తే ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు. అదే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY స్కీమ్ నుండి. అలానే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY కూడా మంచి ప్రాఫిట్‌ని ఇచ్చే స్కీమ్. అయితే ఇవి రెండూ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఈ రెండు స్కీమ్స్‌లో చేరితే ఏడాదికి రూ.342 చెల్లిస్తే సరిపోతుంది.
 
సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.12 కట్టాలి. ఇక వీటి వలన కలిగే లాభాల గురించి చూస్తే.. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే జీవన్ జ్యోతి బీమా యోజనకు ఏడాదికి రూ.330 చెల్లించాలి. 
 
దీని ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. అయితే స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే ఈ లాభాలని పొందొచ్చు. అయితే మీరు ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.350 కలిగి ఉండాలి.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments