Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎంసీఎల్ఆర్ కాలం తగ్గింపు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:03 IST)
SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. స్టేట్ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఫ్రీకెన్సీని అంటే ఎంసీఎల్ఆర్ రీసెట్ కాలాన్ని తగ్గించింది. 
 
ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఆర్‌బీఐ లేదా బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం కస్టమర్లకు త్వరితగతిన చేరుతుంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
 
'రుణ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందటానికి ఏడాది వరకు వేచి చూడాల్సిన పనిలేదు. ఎస్‌బీఐ తాజాగా ఎంసీఎల్ఆర్ రీసెట్ ఫ్రీక్వెన్సీని ఏడాది నుంచి 6 నెలలకు తగ్గించింది' అని స్టేట్ బ్యాంక్ ట్వీట్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఏఏ రుణాలకు వర్తిస్తుందో స్పష్టత రావాల్సి ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments