Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలాది బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన ఎస్.బి.ఐ

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:12 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు వేలాది బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఖాతాలను స్తంభింపజేయడానికి ప్రధాన కారణంగా ఖాతాదారులు కేవైసీ అప్‌డేట్ చేయలేదని ఎస్.బి.ఐ అధికారులు వివరణ ఇచ్చారు. 
 
బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగించేందుకు భారత రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాకు ఖాతాదారులు తమ కేవైసీని క్రమానుగతంగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డును చిరునామా ధృవీకరణకు సమర్పించవచ్చు. ఈ పని చేయకపోవడం వల్లే వేలాది మంది వినియోగదారుల ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. 
 
మరోవైపు, కేవైసీ అప్‌డేషన్‌కు సంబంధించి నిర్ధిష్ట ఫార్మెట్‌తో కూడిన ఫారంపై సంతకం చేసి కస్టమర్ ఆ పత్రాన్ని బ్యాంకులో సమర్పించాల్సివుంటుంది. లేదా ఈమెయిల్ ద్వారా లేదా పోస్టు ద్వారా బ్యాంకుకు పంపించాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments