Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ ధరకే సూపర్ ఫాస్ట్ ఫోన్.. ఆవిష్కరించిన శాంసంగ్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (15:35 IST)
స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ కంపెనీ మరో కొత్త మోడల్ ఫోనును ఆవిష్కరించింది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్ కొనాలని భావించే మొబైల్ వినియోగదారులకు ఎంతో చౌకగా ఉంటుంది. రూ.8500తో 8జీబీ ర్యామ్‌తో ఈ ఫోను తీసుకొచ్చింది. పైగా, మంచివేగంతో 128 జీపీ మెగా స్టోరేజ్‌ను కల్పించిది. 5 వేల ఎంఏహెచ్‌తో పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చింది. బడ్జెట్ ఫోన్ కేటగిరీలో ఈ ఫోను తీసుకొచ్చింది. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో ప్రవేశపెట్టింది. పైగా, ఈ స్మార్ట్ ఫోన్లకు రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఉచితంగా అందించనుంది. ఈ ఫోన్ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ ఫోను పేరు మేరా ఎం 04. 8 జీబీ ర్యామ్, రోమ్ స్టోరేజీ 128 జీబీ, (1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకునే సౌలభ్యం ఉంది). ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, బ్యాటరీ 5000 ఎంఏహెచ్, కెమెరా 13 ఎండీ డ్యూయల్ కెమెరా, 16.55 సెం.మీ స్క్రీన్ కలిగివుండే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8500గా నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్రయాలు మార్కెట్‌లో మొదలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments