Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పంచాయతీ రాజ్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో మండల కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అబ్యర్థులు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీని ఈ నెల 20 మంగళవారంగా నిర్ణయించింది.
 
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 22 మండల కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు బీఎస్సీ కంప్యూటర్, బీసీఏ, ఎంసీఏ, బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 
 
ఈ పోస్టులకు అర్హులైన వారిని రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం విడుదల ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మంగళవారం లోపు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేలు వేతనంగా ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments