Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంసంగ్ సంస్థ నుంచి మార్కెట్‌లోకి బడ్జెట్ ఫోన్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:32 IST)
8GB
శాంసంగ్ సంస్థ నుంచి మార్కెట్‌లోకి బడ్జెట్ ఫోన్ విడుదల అయ్యింది. ఈ ఫోన్ పదివేల రూపాయల లోపు వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు రెండేళ్ల పాటు సాఫ్ట్ వేర్ అప్ డేట్‌లను ఉచితంగా అందించనున్నట్లు శాంసంగ్ పేర్కొంది. 
 
ఫీచర్స్:
8 జీబీ ర్యామ్ 
128 జీబీ మెగా స్టోరేజ్ సామర్థ్యం 
ధర - రూ.8,500ల నుంచి ప్రారంభం 
ఈ నెల 16 నుంచి ఈ ఫోన్ అమ్మకం ప్రారంభం 
 
ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ప్రాసెసర్ 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
13 ఎంపీ డ్యూయల్ కెమెరా 
16.55 సెం.మీటర్ల స్క్రీన్.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments