Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిథియం ఆయన్ బ్యాటరీ బిజినెస్‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (18:41 IST)
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. విద్యుత్ వాహనాల తయారీలో కీలకమైన లిథియం ఆయన్ బ్యాటరీ బిజినెస్‌లోకి అడుగు పెట్టనుంది. తద్వారా భారత్‌లో భారీ స్థాయిలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. అమెరికాకు చెందిన సంస్థ అంబ్రీ ఇంక్ పరిశ్రమ ప్రతినిధులతో రిలయన్స్ టీమ్ చర్చలు జరుపుతుంది.
 
అందుకోసం అమెరికా కంపెనీ అంబ్రీ ఇంక్‌లో 50 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను కొనుగోలు చేయనుంది రిలయన్స్ అనుబంధ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (ఆర్ఎన్ఈఎస్ఎల్‌). అంటే అంబ్రీలో 42.3 మిలియన్ల షేర్లను కొనుగోలు చేయనుంది.
 
అలాగే అమెరికాలోని మాసాచ్చుసెట్స్ కేంద్రంగా అంబ్రీ ఇంక్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థలో పెట్టుబడులతో ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ కాల ఇంధన నిల్వ వ్యవస్థల్లో ఎదగడానికి వీలవుతుంది. పాల్‌సన్ అండ్ కో ఇంక్‌, బిల్ గేట్స్‌తో సహా కొందరు ఇన్వెస్టర్లతో కలిసి ఎనర్జీ స్టోరేజీ కంపెనీ అంబ్రీ ఇంక్‌లో 144 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments