దేశ వ్యాప్తంగా స్తంభించిన రిలయన్స్ జియో సేవలు

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (17:00 IST)
దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొబైల్ ఇంటర్నెట్, కాల్ డ్రాప్ వంటి సమస్యలతో పాటు మొబైల్ రీచార్జ్ చేసేందుకు కూడా వీలుపడలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. కేరళ రాష్ట్రంలో అయితే, ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రిలయన్స్ జియో సేవలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, ఈ అంతరాయానికి గల కారణాలు తెలియాల్సివుంది. 
 
ఆన్‌లైన్ సేవల అంతరాయాన్ని పర్యవేక్షించే డౌన్ డెటెక్టర్ వెల్లడించిన వివరాల మేరకు.. 57 శాతం మంచి వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులు చేశారు. మరో 32 శాతం మంది తమ మొబైల్ కనెక్టివిటీ ప్రభావితమైనందని పేర్కొన్నారు. అలాగే, 11 శాతం మంది యూజర్లు జియో ఫైబర్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. అయితే, ఈ సమస్య కేరళ రాష్ట్రంలో అధికంగా ఉంది. పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా జియో సేవల అంతరాయంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments