Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణ గ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఏంటది..?

Webdunia
బుధవారం, 5 మే 2021 (15:21 IST)
కరోనా కష్ట కాలంలో రుణగ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అందరూ ఎదురుచూస్తున్నట్టుగానే మారటోరియంపై క్లారిటీ ఇచ్చింది. గతేడాది లాక్ డౌన్ సందర్భంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి మారటోరియం ఇచ్చి ఎంతో మేలు చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఆఫరే ఇచ్చింది.
 
ఇందుకోసం లోన్ రీస్ట్రక్చరింగ్ 2.0 వెసలుబాటును తెచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. పర్సనల్ లోన్లు, చిన్న తరహా బిజినెస్ లోన్లు తీసుకున్న వారు మరో రెండేళ్ల వరకు మారటోరియంను వినియోగించుకోవచ్చని తెలిపింది. రూ.25కోట్ల రుణాల లోపు ఉన్నవారికి ఈ సౌలభ్యం ఉంటుంది.
 
అయితే 2021 మార్చి 31 లోపు రుణాలు తీసుకున్న వారికే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. రుణ గ్రహీతల కోసం బ్యాంకులు సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ఈ రీస్ట్రక్చరింగ్ వెసలుబాటును అమలు చేయొచ్చు. గతేడాది మారటోరియంను వినియోగించుకున్న వారు, కొత్తవారు కూడా దీన్ని పొందవచ్చని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments