Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణ గ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఏంటది..?

Webdunia
బుధవారం, 5 మే 2021 (15:21 IST)
కరోనా కష్ట కాలంలో రుణగ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అందరూ ఎదురుచూస్తున్నట్టుగానే మారటోరియంపై క్లారిటీ ఇచ్చింది. గతేడాది లాక్ డౌన్ సందర్భంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి మారటోరియం ఇచ్చి ఎంతో మేలు చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఆఫరే ఇచ్చింది.
 
ఇందుకోసం లోన్ రీస్ట్రక్చరింగ్ 2.0 వెసలుబాటును తెచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. పర్సనల్ లోన్లు, చిన్న తరహా బిజినెస్ లోన్లు తీసుకున్న వారు మరో రెండేళ్ల వరకు మారటోరియంను వినియోగించుకోవచ్చని తెలిపింది. రూ.25కోట్ల రుణాల లోపు ఉన్నవారికి ఈ సౌలభ్యం ఉంటుంది.
 
అయితే 2021 మార్చి 31 లోపు రుణాలు తీసుకున్న వారికే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. రుణ గ్రహీతల కోసం బ్యాంకులు సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ఈ రీస్ట్రక్చరింగ్ వెసలుబాటును అమలు చేయొచ్చు. గతేడాది మారటోరియంను వినియోగించుకున్న వారు, కొత్తవారు కూడా దీన్ని పొందవచ్చని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments