Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త: ఐఎంపీఎస్ గరిష్ట పరిమితి పెంపు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (16:13 IST)
పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త వినిపించింది. ఆన్ లైన్ చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని పెంచింది. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు ఉండేది. తాజాగా.. దీనిని రూ. 5లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సాహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు. 
 
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఐఎంపీఎస్ బ్యాంకుల లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు క్షణాల్లో డబ్బులు పంపించేందుకు దీనిని ఉపయోగిస్తుంటారు. 2010లో తొలిసారిగా దీనిని ప్రారంభించారు. 24 గంటల పాటు ఈ సేవలు పని చేస్తాయి. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ పరిమితిని పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments