Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ ఎఫెక్ట్.. మరో మూడు నెలల పాటు మారటోరియం పొడిగింపు?

Webdunia
మంగళవారం, 5 మే 2020 (09:12 IST)
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఆర్బీఐ ప్రజలకు, పరిశ్రమలకు చేయూత కోసం మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించే అంశంపై పరిశీలిస్తోంది. లాక్ డౌన్ కారణంగా డబ్బుల్లేక ప్రజలు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. తీసుకున్న రుణాలు కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియాన్ని మూడు నెలల పాటు పొడిగించడంపై పరిశీలన జరుగుతోంది. 
 
కాగా దేశ వ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు అంటే 54 రోజుల పాటు ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారాలు లేక వ్యాపారులు, ఉద్యోగుల చేతిల్లో డబ్బులు లేవు. లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తారా లేదా కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియాన్ని పొడిగిస్తే ప్రజలకు కాస్త ఊరటనిచ్చినట్లు అవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments