పాకిస్థాన్‌లో ఒక్క రోజే 1,083 కేసులు.. ఏడాదిలోపు వ్యాక్సిన్

Webdunia
సోమవారం, 4 మే 2020 (23:49 IST)
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో సోమవారం ఒక్క రోజులోనే 1,083 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,186కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 22 మంది చనిపోగా.. మొత్తం మృ తులు 462కు పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,590 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. 
 
ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యం అమెరికా కరోనాతో విలవిల్లాడిపోతుంది. అమెరికాలో 11 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 67 వేలకు పైగా మృతిచెందారు. ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కరోనా మరణాల సంఖ్య లక్ష వరకు ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఈ ఏడాది లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments