Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఒక్క రోజే 1,083 కేసులు.. ఏడాదిలోపు వ్యాక్సిన్

Webdunia
సోమవారం, 4 మే 2020 (23:49 IST)
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో సోమవారం ఒక్క రోజులోనే 1,083 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,186కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 22 మంది చనిపోగా.. మొత్తం మృ తులు 462కు పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,590 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. 
 
ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యం అమెరికా కరోనాతో విలవిల్లాడిపోతుంది. అమెరికాలో 11 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 67 వేలకు పైగా మృతిచెందారు. ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కరోనా మరణాల సంఖ్య లక్ష వరకు ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఈ ఏడాది లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments