Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు కొత్త సంవత్సర శుభవార్త

కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (14:35 IST)
కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదురహిత లావాదేవీలను రైల్వే రంగంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 
 
ఇందుకోసం రైల్వే శాఖ సొంతగా డెబిట్ కార్డులను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ కార్డుల తయారీ కోసం భారతీయ స్టేట్ బ్యాంకుతో ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రైల్వే అనుబంధ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్లను ఈ డెబిట్ కార్డుల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
 
ఇలా బుక్ చేసుకుంటే నెలలో ఒకసారి లాటరీ తీసి 10 మంది ప్రయాణికులకు 100శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిసింది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ డెబిట్ కార్డుల ద్వారా టికెట్ కొంటే ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments