Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు కొత్త సంవత్సర శుభవార్త

కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (14:35 IST)
కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదురహిత లావాదేవీలను రైల్వే రంగంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 
 
ఇందుకోసం రైల్వే శాఖ సొంతగా డెబిట్ కార్డులను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ కార్డుల తయారీ కోసం భారతీయ స్టేట్ బ్యాంకుతో ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రైల్వే అనుబంధ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్లను ఈ డెబిట్ కార్డుల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
 
ఇలా బుక్ చేసుకుంటే నెలలో ఒకసారి లాటరీ తీసి 10 మంది ప్రయాణికులకు 100శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిసింది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ డెబిట్ కార్డుల ద్వారా టికెట్ కొంటే ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments