Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత వైఫైలో గూగుల్ వెనక్కి.. అయినా పర్లేదన్న రైల్ టెల్ (video)

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:43 IST)
ఉచిత వైఫైలో గూగుల్ వెనక్కి తగ్గింది. భారత్‌లో డేటా అత్యంత చౌకగా లభిస్తున్న తరుణంలో ఇంకా తాము ఉచితంగా వైఫై అందించడం ఎందుకని భావించిన గూగుల్ ఉచిత వైఫై కార్యక్రమానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. 
 
దీనిపై భారతీయ రైల్వే అనుబంధ సంస్థ రైల్ టెల్ స్పందించింది. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై పథకంలో గూగుల్ కేవలం 415 స్టేషన్లలో మాత్రమే భాగస్వామి అని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్య 5600కి చేరిందని వివరించింది. 
 
గూగుల్ తో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఇందులో భాగస్వాములని, గూగుల్ వెనక్కి తగ్గినా, తాము ఇతర సంస్థల సాయంతో ఉచిత వైఫై అందించే కార్యక్రమం కొనసాగిస్తామని రైల్ టెల్ స్పష్టం చేసింది. కాగా గూగుల్ ప్రస్తుతం భారత్‌తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయిలాండ్, ఫిలిప్పిన్స్, మెక్సికో, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు గూగుల్ రైలు వైఫై సేవలు అందిస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments