Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్‌లో వున్న వడ్డీని దీపావళికి..?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:38 IST)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు పెండింగ్‌లో ఉన్న వడ్డీని జమ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని ఈ దీపావళి లోగా క్లియర్ చెయ్యాలని అనుకుంటోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈపీఎఫ్ఓ పరిధిలో ఆరు కోట్లకు పైగా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారందరికీ ఈ నెలాఖరులో గానే వడ్డీ వస్తుందని తెలుస్తోంది. 
 
2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీ చాలా కాలంగా క్లియర్ చెయ్యలేదు. అయితే పండుగ సీజన్ కనుక వడ్డీని జమ చెయ్యాలని అనుకుంటోంది. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/లో లాగిన్ అయి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఎస్ఎంఎస్ ద్వారా ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి.
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ఫిక్స్ చేసింది ఈపీఎఫ్ఓ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీలో ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈపీఎఫ్ ఖాతాదారులు అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments