Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా వంద సైనిక్ పాఠశాలలు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (09:54 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వంద సైనిక్ పాఠశాలలు నిర్మించాలని నిర్ణయించింది. 2022-23 విద్యా సంవత్సరం నుండే ఈ పాఠశాలలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 
 
కొత్తగా నిర్మించే ఈ సైనిక పాఠశాలలలో 6వ తరగతి నుండి ప్రవేశాలు ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ పాఠశాల్లో ఐదువేల మంది విద్యార్థులను జాయిన్ చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. 
 
అంతేకాకుండా ఆరో తరగతిలో మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సైనిక పాఠశాలలు నిర్మిస్తే దేశంలో సైనిక విద్యార్థులు పెరిగే అవకాశంవుంది. 
 
ఇక సైనిక పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు దేశ సేవ కోసం ఆర్మీలో లక్షణ రంగాల్లో పని చేస్తున్న సంగతితెలిసిందే. ఇప్పుడు రక్షణ రంగంలో పని చేయాలని కోరుకునే వారికి స్కూల్స్ పెరగటంతో అవకాశాలు పెరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments