Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలకు రూ. 1411లు పెట్టుబడిలో రూ.35లక్షలు పొందవచ్చు..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:57 IST)
పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా... అయితే పోస్టాఫీసులో ఈ స్కీమ్‌ను ఎంచుకోండి. ఎటువంటి రిస్క్ లేకుండా భవిష్యత్తు లాభాలకు పోస్ట్ ఆఫీస్‌ ఉత్తమమైన ఆప్షన్. తాజాగా తపాలా శాఖ గ్రామ సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. 
 
తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్‌లో ఇదే ఉత్తమం. రూ. 1411 నెల నెల పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో 35 లక్షల రూపాయలు పొందవచ్చు.
 
పథకం కనీస వయస్సు 19, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. ఈ పథకంలో రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో ప్రీమియంలను ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర ప్రాతిపదికన చెల్లించవచ్చు. 
 
దీనిలో లోన్ సదుపాయం కూడా ఉంది. అయితే, స్కీమ్‌లో 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. పెట్టుబడి పెట్టిన రోజు నుండి, 3 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు.
 
19 సంవత్సరాల వయస్సు గలవారు గ్రామ సురక్ష పాలసీలో 10 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలవారీ ప్రీమియం 55 ఏళ్లకు రూ.1,515, 58 ఏళ్లకు రూ.1,463, 60 ఏళ్లకు రూ.1,411గా వుంటుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments