Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అనుకూలమే: రాజ్ కుమార్

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:29 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వినియోగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం అనుకూలంగా వుంది. ఆర్థిక పన్నులపై ఈ బడ్జెట్ ప్రతికూల ప్రభావం చూపదని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజ్ కుమార్ తెలిపారు. బడ్జెట్‌పై రాజ్ కుమార్ స్పందించారు.
 
అధిక శ్లాబ్ పన్ను చెల్లింపుదారులకు తగిన ప్రయోజనాలను అందిస్తూ.. వ్యక్తిగత ఆదాయం పన్నును రూ.5లక్షలకు పెంచారని.. అదనంగా పదివేల రూపాయల ద్వారా ప్రామాణిక మినహాయింపు ఇచ్చారని.. రెండో ఇంటిపై ట్యాక్స్ రెబేట్ ప్రకటించడం.. రైతులకు కనీస మద్దతు రూ.6వేలు చేయడం వంటివి స్వాగతించదగినవని రాజ్ కుమార్ వెల్లడించారు. 
 
ఈ ప్రమాణాలన్నీ.. ఇంధన వినియోగం, అగ్రశ్రేణి కంపెనీల విలువలను పెంచుతుంది. అయితే ద్రవ్యలోటు, రుణాల మొత్తం బాండ్ మార్కెట్లో నష్టపోయే ఆస్కారం వుందని రాజ్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments