Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : మా నాన్న పథకాన్ని కాపీ కొట్టారు : తెరాస ఎంపీ కవిత

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:10 IST)
తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కాపీ కొట్టారని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం లోక్‌సభలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ 2019-20 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఇందులో చిన్నసన్నకారు రైతులకు యేడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తామని, ఈ పథకాన్ని 2018 డిసెంబరు నుంచే అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
దీనిపై ఎంపీ కవిత స్పందించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని వ్యాఖ్యానించారు. రైతుబంధు ద్వారా యేడాదికి రెండు సార్లు ప్రతి ఎకరానికి రూ.5000ల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం యేడాదికి రూ.6000 మాత్రమే ప్రకటించిందని... అది కూడా మూడు విడతల్లో ఇస్తామని తెలిపిందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదే అయినా... ఈ పథకాన్ని మరింత మెరుగు పరచాల్సి ఉందన్నారు. ఐదు ఎకరాలులోపు భూమి గల రైతులకు ఏడాదికి రూ.6000 ఇస్తామని చెప్పడం వల్ల కొంతమంది రైతులకు మాత్రమే ఇది మేలు చేకూర్చుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments