Webdunia - Bharat's app for daily news and videos

Install App

54 ఏళ్ల టీచర్‌ను పెళ్లాడిన 19ఏళ్ల యువతి.. ఉరేసుకుని ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:57 IST)
54 ఏళ్ల టీచర్‌ను వివాహం చేసుకున్న 19ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సేలం, వాళప్పాడి, ఆత్తుమేడు ప్రాంతానికి చెందిన మధురైవీరన్ కుమార్తె గాయత్రి (19)కి నామక్కల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి ఇచ్చి పెళ్లి చేశారు. అతడి వయస్సు 54 ఏళ్లు. 
 
ప్రభుత్వ ఉద్యోగం వుందని వయస్సును కూడా పెద్దగా పట్టించుకోకుండా గాయత్రిని 54 ఏళ్ల టీచర్‌ దురైసామికి గత ఏడాది వివాహం చేశారు. అయితే గాయత్రి దురైసామి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై గాయత్రి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 54 ఏళ్ల వ్యక్తితో 19 ఏళ్ల యువతి వివాహం ఎందుకు జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments