Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (10:07 IST)
దాదాపు 500 రోజులుగా భారత్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకపోగా, పాకిస్థాన్‌లో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఆ దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
గురువారం నుంచి పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 290, ఒక లీటర్ డీజిల్ 293 రూపాయలు. భారత్‌లో పెట్రోల్ ధర రూ.104, డీజిల్ ధర రూ.94గా ఉండగా, పాకిస్థాన్‌లో ఇది రెట్టింపు ధర కావడం గమనార్హం.
 
అప్పుల భారం పెరగడంతోపాటు పాకిస్థాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గాయి. పాకిస్థాన్ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోలేక పోవడంతో ఆ దేశ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments