Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 రోజుల్లో 11వ సారి పెరిగిన పెట్రోల్ ధరలు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (10:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. గత 13 రోజుల్లో 11వ సారి ఈ ధరలు పెరిగాయి. అంటే ఈ 11 రోజుల్లో ఏకంగా 9 రూపాయల వరకు చమురు కంపెనీలు కంటికి తెలియకుండా పెంచేశాయి. 
 
తాజాగా లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుత హైదరాబాద్ నగరంలోని లీటరు పెట్రోల్ ధర రూ.117.21కి చేరగా, డీజిల్ ధర రూ.103.03కు చేరుకుంది. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాలో వేర్వేరుగా ఈ ధరలు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో పెట్రోల్‌పై 87 పైసలు, లీటరు డీజిల్‌పై 84 పైసలు చొప్పున పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.119.07గాను, డీజిల్ ధర రూ.104.78గా ఉంది. ఇకపోతే, దేశ రాజధాని ఢిల్లీలో 80 పైసలు చొప్పున పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments