Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రో ధరలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:08 IST)
దేశంలోని వాహనదారులకు స్వల్పంగా ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం చమురు కంపెనీలు పెంచలేదు. గడిచిన రెండు వారాలుగా పెంచుతూ వచ్చిన ఇంధన ధరలకు గురువారం కాస్త బ్రేక్ ఇచ్చింది. 
 
ఫలితంగా గురువారం ఇంధన ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ గుంటూరులో మాత్రం పెట్రోల్ ధర ఏకంగా భారీగానే ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ రూ.121.44గా వుంది. 
 
ఇకపోతే, ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.120.51గాను, డీజిల్ ధర రూ.104.77గాను, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.110.85గాను, డీజిల్ ధర రూ.100.94గా వుంది. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గాను, డీజిల్ ధర రూ.105.49గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments