దేశంలో భారీగా పెరిగిన సీఎన్జీ ధరలు - కిలోకు రూ.2.50 పైసలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:59 IST)
దేశలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన వాణిజ్య వంట గ్యాస్ సిలిండరు ధరపై ఏకంగా రూ.250 వరకు పెంచిన విషయం తెల్సిందే. ఇక పెట్రోల్, డీజిల్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు సీఎన్జీ ధరలు వరుసగా పెరిగాయి. ఈ ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. 
 
గురువారం ఢిల్లీలో సీఎన్జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో సీఎన్జీ ధర కిలో రూ.69.11కు చేరింది. గత రెండు రోజుల్లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ ధరలను కిలోకు రూ.5 పెంచింది. ఇది ఏప్రిల్‌లో మూడోసారి పెంచినట్టయింది. కాగా, ఈ నెల మొత్తంలో కిలో రూ.9.10కి పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments