Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తేదీ లోపు లింకు చేయకపోతే పాన్ కార్డు నిరుపయోగం... ఐటీ శాఖ

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (09:38 IST)
పాన్ కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసేందుకు ఆదాయ పన్నుశాఖ ఇప్పటికే పలు దఫాలుగా డెడ్‌లైన్లు ఇచ్చింది. ఈ గడువులను పొడగించింది కూడా. ఇపుడు మరోమారు 2023 మార్చి 31వ తేదీ వరకు తుది గడువుగా ప్రకటించింది. వచ్చే యేడాది మార్చి 31వ తేదీలోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పని చేయదని కేంద్రం స్పష్టం చేంది. దీనిపై ఆదాయపన్ను శాఖ కూడా మరోమారు వివరణ ఇచ్చింది.
 
ఐటీ చట్టం 1961 ప్రకారం పన్ను మినహాయింపు పరిధిలోకి రానువారు తప్పనిసరిగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విధించిన సాధారణ గడువు ముగిసిందని, గడువు పొడగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్‌తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments