Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరకు రెక్కలు... కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి... కేజీ ధర రూ.80

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:29 IST)
ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. ఉల్లి కొనాలంటేనే జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రెండు వారాల పాటు ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేజీ ఉల్లిపాయలు రూ.50 పలుకుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కేజీ 80 రూపాయల మేర పలుకుతోంది. ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్రను వరదలు ముంచెత్తడంతో.. ఉల్లి ఉత్పత్తికి కళ్లెం పడింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. 
 
పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాల్లో నిల్వ ఉన్న ఉల్లిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ప్రభుత్వం కోరింది. అలాగే, కనీస ఎగుమతి ధరను పెంచి, ప్రోత్సాహకాలు ఉపసంహరించడం ద్వారా ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది. 
 
నిత్యం ఆహారంలో ఉపయోగించే ఉల్లి ధరలు పెరగడంపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం