Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరకు రెక్కలు... కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి... కేజీ ధర రూ.80

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:29 IST)
ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. ఉల్లి కొనాలంటేనే జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రెండు వారాల పాటు ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేజీ ఉల్లిపాయలు రూ.50 పలుకుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కేజీ 80 రూపాయల మేర పలుకుతోంది. ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్రను వరదలు ముంచెత్తడంతో.. ఉల్లి ఉత్పత్తికి కళ్లెం పడింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. 
 
పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాల్లో నిల్వ ఉన్న ఉల్లిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ప్రభుత్వం కోరింది. అలాగే, కనీస ఎగుమతి ధరను పెంచి, ప్రోత్సాహకాలు ఉపసంహరించడం ద్వారా ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది. 
 
నిత్యం ఆహారంలో ఉపయోగించే ఉల్లి ధరలు పెరగడంపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం