Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ శాసనసభ కమిటీలకు చైర్మన్లు వీరే

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:33 IST)
తెలంగాణ శాసనసభ స్థాయి సంఘాలకు చైర్మన్లు ఖరారయ్యారు. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పదవి మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి దక్కనుంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్షహోదా పోయిన తర్వాత ఆ స్థానంలోకి మజ్లిస్‌ వచ్చింది.

ఆ లెక్క ప్రకారం పీఏసీ పదవి వారికి ఇవ్వనున్నారు. పీఏసీ చైర్మన్‌గా మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, పీయూసీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట రామలింగారెడ్డి, ఎస్సీ వెల్‌ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా కాలె యాదయ్య,ఎస్టీ వెల్‌ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా రెడ్యూ నాయక్, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం, పేపర్స్‌ లేడ్ ఆన్ టేబుల్‌ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ జాఫ్రి నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments