Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బ్యాంకు చెక్కు బుక్కులు ఇక చెల్లవు...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:38 IST)
ఇటీవల జాతీయకరణ పేరుతో కొన్ని బ్యాంకులను మరికొన్ని బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇలాంటి బ్యాంకుల్లో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. ఈ బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్స్ అక్టోబర్ నెల నుంచి చెల్లుబాటు కావు. 
 
అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు చెక్కు రూపేణా ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం కుదరదు. ఈ రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. అందువల్ల ఇకపై పీఎన్బీ బ్యాంకు చెక్కులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. 
 
అలాగే అలహాబాద్ బ్యాంక్ పాత చెక్ బుక్స్ కూడా పని చేయవు. ఈ బ్యాంక్ కూడా పీఎన్‌బీలో విలీనమైంది. అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఆయా బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments