Webdunia - Bharat's app for daily news and videos

Install App

2030 నాటికి నో పెట్రోల్-డీజిల్ కార్లు... మారుతీ సుజికీ మొదలెట్టింది...

డీజిల్-పెట్రోల్ కార్లకు భారతదేశంలో స్థానం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆయన సూచించారు. దీనితో మారుతీ సుజికీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. గు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (16:34 IST)
డీజిల్-పెట్రోల్ కార్లకు భారతదేశంలో స్థానం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆయన సూచించారు. దీనితో మారుతీ సుజికీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని తన ఫ్యాక్టరీలో విద్యుత్ శక్తితో నడిచే కార్లను తయారుచేయాలని నిశ్చయించింది. 
 
మారుతీ సుజికీ నిర్ణయంతో ఆ కంపెనీ షేర్లు శుక్రవారం నాడు ఒక్కసారిగా 29 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటికే కొన్ని కార్లలో ప్రయోగాత్మకంగా విద్యుత్ శక్తిగా నడిచే ఇంజిన్లను ప్రవేశపెట్టి విజయవంతమైనట్లు కంపెనీ వర్గాలు చెపుతున్నాయి. 2010 నుంచే విద్యుత్ కార్లను తయారు చేసేందుకు ప్రణాళికలు రచించుకున్న మారుతీ సుజికీ ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments