Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఇండియాలోనే కార్లకు క్రాష్ టెస్ట్ : నితిత్ గడ్కరీ

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:58 IST)
భారత ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారత్‌లో తయారయ్యే కార్లకు ఇక్కడే క్రాష్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా కార్లను క్రాషఅ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం ఇకపై ఉండదని, త్వరలోనే ఎన్ సీఏసీ కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌నే ఎన్ సీఏసీగా పిలుస్తుమంటారు. కొత్త కార్లకు సంబంధించిన సామర్థ్య పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వడం ఎన్ సీఏపీ విధి. భారత్ ఎన్ సీఏపీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు. 
 
'భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌‌నకు ఇప్పుడే ఆమోదం తెలిపాను. క్రాష్ పరీక్షల్లో చూపించిన పనితీరు ఆధారంగా వాహనాలకు రేటింగ్‌లు ఇస్తాం. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా కస్టమర్లు సురక్షితమైన కారును ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో సురక్షితమైన కార్లను తయారు చేసే విషయంలో కంపెనీల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించినట్టు అవుతుంది అని ఆయన అన్నారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments