Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఇండియాలోనే కార్లకు క్రాష్ టెస్ట్ : నితిత్ గడ్కరీ

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:58 IST)
భారత ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారత్‌లో తయారయ్యే కార్లకు ఇక్కడే క్రాష్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా కార్లను క్రాషఅ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం ఇకపై ఉండదని, త్వరలోనే ఎన్ సీఏసీ కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌నే ఎన్ సీఏసీగా పిలుస్తుమంటారు. కొత్త కార్లకు సంబంధించిన సామర్థ్య పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వడం ఎన్ సీఏపీ విధి. భారత్ ఎన్ సీఏపీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు. 
 
'భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌‌నకు ఇప్పుడే ఆమోదం తెలిపాను. క్రాష్ పరీక్షల్లో చూపించిన పనితీరు ఆధారంగా వాహనాలకు రేటింగ్‌లు ఇస్తాం. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా కస్టమర్లు సురక్షితమైన కారును ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో సురక్షితమైన కార్లను తయారు చేసే విషయంలో కంపెనీల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించినట్టు అవుతుంది అని ఆయన అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments