Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు ఒకటో తేదీ నుంచి నయా రూల్స్ - వినియోగదారులకు షాక్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (10:50 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు తేరుకోలేని షాకిచ్చింది. ముఖ్యంగా, ఈఎంఐ విధానాన్ని ఎంచుకునే కొనుగోలుదార్ల నుంచి అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ముఖ్యంగా, ఈఎంఐ కొనుగోళ్ళపై 99 రూపాయలతో పాటు ఇతర పన్నులు చెల్లించాల్సివుంది. అంటే ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ విధానంలో డబ్బులు చెల్లిస్తే ఈ చార్జీలు వర్తిస్తాయి. ఈ చార్జీలన 2021 డిసెంబరు ఒకటో తేదీ నుంచి వసూలు చేయనుంది. 
 
అలాగే, ఈపీఎఫ్ ఖాతాదారులకు నవంబరు 30వ తేదీ లోపు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నంబరును ఆధార్ నంబరుతో అనుసంధానించాల్సి ఉంటుంది. గతంలో 2021 సెప్టెంబరు 1వ తేదీ లోగా ఉన్న గడువును 2021 నవంబరు 30వ తేదీ వరకు పొడగించారు. ఇపుడు మరోమారు డిసెంబరు నెలాఖరు వరకు పొడగించారు. వీటితో పాటు అనేక రకాలైన మార్పులు డిసెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments