Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.10 కోట్ల కరెన్సీ

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (11:04 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ 2 వేల రూపాయల నోట్‌ను భారత రిజర్వు బ్యాంకును ఇటీవలే ఉపసంహరించుకుంది. అదేసమయంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు వీలుగా కొంత సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసినప్పటికీ ప్రజల్ వద్ద ఇంకా రూ.10 వేల కోట్ల కరెన్సీ ఉందని తెలిపింది. చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 97 శాతానికి పైగా కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చిందని తెలిపింది. 
 
సర్క్యులేషన్ నుంచి బ్యాకింగ్ వ్యవస్తల్లోకి లక్షల కోట్ల కరెన్సీ తిరిగి రాగా, ప్రజల వద్ద ఇంకా రూ.10 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2023 మే 19న ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు లేదా మార్పిడి చేసుకునేందుకు వీలుగా తొలుత సెప్టెంబరు 30వ తేదీ వరకు గడవు ఇచ్చింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరు ఏడో తేదీకి పొడగించింది. అయినప్పటకీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాంశం కల్పించింది. ఈ నోట్లు కూడా తిరిగి వస్తే రూ.2 వేల నోట్ల చెలామణిని దేశంలో పూర్తిగా రద్దు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments