Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో జోరుగా డిజిటల్ చెల్లింపులు.. గణాంకాలు ఇవిగో...

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:02 IST)
దేశంలో డిజిటల్ (యూపీఏ) చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. దేశంలో యూపీఏ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డు అయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ఈ యేడాది జరిగిన డిజిటల్ లావాదీవీలను వెల్లడించింది. ఈ యేడాది జనవరి నుంచి నంబరు నెలాఖరు వరకూ రూ.15547 కోట్ల లావీదేవీలు జరగ్గా, రూ.223 లక్షలు కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. 
 
భారత్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తుదని పేర్కొంది. ఇది భారత్ పరివర్తనపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీఏ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments