Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో జోరుగా డిజిటల్ చెల్లింపులు.. గణాంకాలు ఇవిగో...

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:02 IST)
దేశంలో డిజిటల్ (యూపీఏ) చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. దేశంలో యూపీఏ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డు అయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ఈ యేడాది జరిగిన డిజిటల్ లావాదీవీలను వెల్లడించింది. ఈ యేడాది జనవరి నుంచి నంబరు నెలాఖరు వరకూ రూ.15547 కోట్ల లావీదేవీలు జరగ్గా, రూ.223 లక్షలు కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. 
 
భారత్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తుదని పేర్కొంది. ఇది భారత్ పరివర్తనపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీఏ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments