Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టమైన మహీంద్రా వాహనం ఇప్పటికిపుడే సొంతం చేసుకోవచ్చు.. ఎలా?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (19:18 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా అన్న రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఈ రంగానికి తిరిగి ప్రాణం పోసేందుకు పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నడుం బిగించాయి. ఇందులోభాగంగా, మహీంద్రా సంస్థ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. 
 
ఇప్పుడు వాహనాలు కొంటే, మూడ్నెళ్ల తర్వాత ఈఎంఐలు కట్టుకోవచ్చంటూ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన మహీంద్రా వాహనాన్ని ఇప్పటికిప్పుడే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. కొనుగోలు సమయంలో ఈఎంఐ చెల్లించాల్సిన పనిలేదని, మూడు నెలల తర్వాత మొదటి ఈఎంఐ చెల్లించవచ్చంటూ తన ఆఫర్‌ను వివరించింది.
 
అంతేకాదు, కొనుగోలుదారులను ఆకర్షించేలా తన 'ఒన్ లైన్' ప్లాట్ ఫామ్ ద్వారా రుణ సదుపాయం, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రూ.3 వేల విలువైన యాక్సెసరీస్, లోన్ సమయంలో రూ.2 వేల విలువైన బెనిఫిట్స్... ఇలా అనేక ఆఫర్లు ప్రకటించింది. వాహనానికి సంబంధించిన వారెంటీ పొడిగింపు, యాక్సెసరీస్ వ్యయం, వర్క్ షాపు చార్జీలు వంటి ఇతర చెల్లింపులను కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు వీలు కల్పించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments