Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ బాదుడే బాదుడు, రూ.144.50 పెంచిన మోదీ సర్కార్, కట్టెల పొయ్యి తప్పదేమో?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:55 IST)
ఇదివరకు ఏదో పుల్లలు తెచ్చుకుని కట్టెలపొయ్యిపై వంటలు చేసుకునేవారు. పుల్లలికి మహా అయితే రూ 300 లేదంటే రూ. 400 అయ్యేది. అలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. తొలుత వీటి ధర రూ. 100 నుంచి రూ. 150 వరకూ వుండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలామంది కట్టెపుల్లల పొయ్యిని వదిలేసి గ్యాస్ స్టౌలకు అలవాటు పడ్డారు. 
 
 
దానితో గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఎల్పీజీ సిలిండర్‌ పైన రూ.144.5 మేర ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనితో పెరిగిన ధరలతో కలిపి రూ.858.50కి చేరుతుంది ఎల్పీజీ సిలిండర్ ధర. కాగా ఇటీవలి కాలంలో ఇంత భారీగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచటం ఇదే తొలిసారి. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments