Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడో రోజు కూడా పతనమైన పసిడి ధరలు... కొనేస్తారా?

మూడో రోజు కూడా పతనమైన పసిడి ధరలు... కొనేస్తారా?
, బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:10 IST)
బంగారం ధరలు బుధవారం కూడా బాగా తగ్గాయి. గ్లోబల్ వాణిజ్యంలోని వచ్చిన తేడాల వల్ల బంగారం ధరలపై ప్రభావం చూపి ధరలు తగ్గినట్లు నిపుణులు చెపుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 మేరకు తగ్గింది. ఫలితంగా రూ.39,110 నుంచి రూ.38,770 మేరకు బంగారం ధరలు క్షీణించాయి.
 
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.220 తగ్గుదలతో రూ.42,670 నుంచి రూ.42,450 మేరకు పడిపోయింది. బంగారం ధరలు ఇలా వుంటే వెండి ధర ఏకంగా రూ.500 పతనమై రూ.49,000 నుంచి రూ.48,500కు పడిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్యూటీలో ప్రాణాలు కోల్పోతే.. పారిశుధ్య కార్మికులకు రూ.కోటి పరిహారం... ఆప్ మేనిఫెస్టో విడుదల