Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం పరిమితి.. యేడాదికి 15 మాత్రమే!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:34 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రతి కుటుంబానికి కేంద్రం అందజేసే సిలిండర్ల సంఖ్యను 15కే పరిమితం చేయనుంది. ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు అయినా వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ, ఇకపై ఒక కుటుంబానికి 15 సిలిండర్లకు మంచి ఇవ్వరు. ఒకవేళ అదనపు సిలిండర్లు కావాలంటే తగిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.

మీడియాలో వస్తున్న కథనాల మేరకు ఒక కుటుంబం ఒక సంవత్సరానికి గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే పొందగలుగుతుంది. నెలకు 2కు మించి సిలిండర్లు పొందలేరు. కానీ, ఇప్పటివరుక ఎల్పీజీ సిలిండర్లపై ఎలాంటి కోటా లేకపోలు. ఒకవేళ ఎవరికైన ఒక నెలలో రెండు సిండర్లు కావాలంటే ఆ అవసరానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.

ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన వంట గ్యాస్ ధరలతో సామాన్య ప్రజానీకం అల్లాడిపోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో 58 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ అధికారిక డేటా ప్రకారం 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2022 జూలై 6వ తేదీ వరకు గ్యాస్ సిలిండర్ ధర 45 శాతం మేరకు పెరిగింది.

2017 ఏప్రిల్ నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.723గా ఉండగా అది ఇపుడు రూ.1053కు పెరిగింది. ఈ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments